Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 20, 2026 10:22 AM వికారాబాద్General
రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే - Udayam
న్యూఢిల్లీలోని వీర్ భూమి వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సమాధికి పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. దేశాన్ని సాంకేతిక, ఆధునిక భారతంగా తీర్చిదిద్దడంలో ఆయన నిర్ణయాలు బలమైన పునాదులు వేశారని కొనియాడారు. యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...