వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ దుర్గగుడి రాజగోపురం ఎదురుగా ఓ యువతి నాట్యం చేసి వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం వివాదంగా మారింది. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి, యువతిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆలయ ప్రాంగణంలో సెల్ఫోన్ల నిషేధం ఉన్నప్పటికీ ఉల్లంఘనలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. భద్రతా సిబ్బంది కొరత, డబుల్ డ్యూటీల కారణంగా పర్యవేక్షణ లోపిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.
Comments
Loading comments...

