వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో పారిశుద్ధ్య నిర్వహణ ఖర్చు నెలకు రూ.34 లక్షల నుంచి రూ.51 లక్షలకు పెరిగినా, భక్తుల మార్గాల్లో పరిశుభ్రతపై విమర్శలు వస్తున్నాయి.
గతంలో 177 మంది సిబ్బంది ఉండగా ప్రస్తుతం 215కు చేరారు. బయోమెట్రిక్ హాజరు అమలు, సిబ్బంది పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నివేదికలు కోరుతూ గుత్తేదారుకు నోటీసులు ఇచ్చామని ఏఈవో రమేష్ తెలిపారు.
Comments
Loading comments...

