Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పునరావాస ప్రక్రియ వేగవంతం చేయాలి

Follow Udayam on Google
madhu Sep 16, 2026 7:13 PM ములుగుGeneral
పునరావాస ప్రక్రియ వేగవంతం చేయాలి - Udayam
లొంగిపోయిన మావోయిస్టుల పునరావాస ప్రక్రియను వేగవంతం చేసి, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులందరికీ ప్రయోజనాలు కల్పించాలని కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోలతో కలిసి ఐడీఓసీలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Comments

G
Loading comments...