వార్తలకు తిరిగి వెళ్లండి

పుల్లలచెరువు మండలంలోని రంగన్నపాలెం వద్ద రూ.42 కోట్లతో నిర్మిస్తున్న 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన ఈ పనులు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రారంభమయ్యాయని స్థానికులు తెలిపారు.
మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో పనులు ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. సబ్స్టేషన్ పనులు త్వరలో పూర్తికానున్నాయని తెలిపారు.
Comments
Loading comments...

