వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందులలో గణేష్ విగ్రహం వద్ద టీడీపీ నేతల మధ్య చెలరేగిన ఘర్షణ రాళ్ల దాడికి దారితీయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించిన హజ్ కమిటీ డైరెక్టర్ గన్మెన్ గాల్లోకి కాల్పులు జరపడంతో స్థానికంగా కలకలం రేగింది.
Comments
Loading comments...

