Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిక్స్ విందుపై హర్ష్ గోయెంకా ప్రశంసలు

Follow Udayam on Google
SHRUTHI Sep 15, 2026 8:23 AM జాతీయంGeneral
బ్రిక్స్ విందుపై హర్ష్ గోయెంకా ప్రశంసలు - Udayam
దిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సు ప్రత్యేక విందులో పూర్తిగా శాఖాహార వంటకాలే వడ్డించడాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా సమర్థించారు. భారత్‌లో ప్రపంచంలోనే అత్యంత గొప్ప శాఖాహార వంటకాలు ఉన్నాయని, ఈ అద్భుతమైన విందులో పాల్గొనే అవకాశం తనకు వస్తే బాగుండేదని ఆయన ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...