వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ నాగోల్ పరిధి బండ్లగూడలో ఇల్లెందుకు చెందిన రౌడీషీటర్ నయీమ్ను దుండగులు వేటకొడవళ్లు, కత్తులతో వెంటాడి మద్యం దుకాణంలో హత్య చేశారు.
పాత కక్షల నేపథ్యంలోనే ఈ కిరాతక దాడి జరిగినట్లు గుర్తించిన పోలీసులు, సీసీ కెమెరాల ఆధారంగా పరారైన నిందితుల కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...

