వార్తలకు తిరిగి వెళ్లండి

పోచంపల్లి మండలం దేశ్ముఖిలో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో దేశ్ముఖి మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించారు.
హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సౌత్ జోన్ ఆధ్వర్యంలో అండర్-14, అండర్-18 పోటీలు జరిగాయి. విజయం సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ శ్వేత అభినందించారు.
Comments
Loading comments...

