వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 24 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఇంజినీరింగ్కు 10, టౌన్ ప్లానింగ్కు 10, రెవెన్యూకు 2, ఎలక్ట్రికల్, అడ్మినిస్ట్రేషన్ విభాగాలకు ఒక్కొక్కటి చొప్పున వినతులు వచ్చాయి.
అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి, నిర్ణీత గడువులో పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

