వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు ఉద్దేశించిన 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) అమెండ్మెంట్ బిల్లు-2026' కు పార్లమెంటు ఆమోదం తెలిపింది. లోక్సభతో పాటు రాజ్యసభ కూడా ఈ బిల్లును ఆమోదించింది.
ఈ చట్టం కింద తప్పు చేసిన వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించడంతో పాటు ఆస్తులను జప్తు చేయనున్నారు.
Comments
Loading comments...
