వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణి పోర్టల్లో నమోదయ్యే ప్రతి ఫిర్యాదును నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు.
కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత శాఖలు సమన్వయంతో సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...
