Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి

Follow Udayam Digital on Google
ధనుష్ రెడ్డి Aug 03, 2026 3:35 PM ఆదిలాబాద్తెలంగాణ
ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి - Udayam Digital
ప్రజావాణి పోర్టల్‌లో నమోదయ్యే ప్రతి ఫిర్యాదును నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత శాఖలు సమన్వయంతో సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...