వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి కలెక్టరేట్ సహా డివిజన్, మండల కార్యాలయాల్లో సోమవారం ఉదయం 10 గంటలకు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు.
అర్జీల స్థితిని ‘1100’ టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. స్వయంగా రాలేని వారు ‘meekosam.ap.gov.in’ ద్వారా నేరుగా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
Comments
Loading comments...

