వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తి కొనుగోళ్లలో పారదర్శకత కోసం ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని తెచ్చినప్పటికీ, ఈ-పంట నమోదు మరియు స్లాట్ బుకింగ్ వంటి నిబంధనలు రైతులకు ఇబ్బందికరంగా మారాయి.
ఆధార్ అనుసంధానం, సాగు విస్తీర్ణం ఆధారంగానే పంట విక్రయాలకు అనుమతిస్తామని, లూజుగా తెచ్చిన పత్తికి మాత్రమే ఆన్లైన్లో చెల్లింపులు చేస్తామని జీవోలో పేర్కొన్నారు.
Comments
Loading comments...

