వార్తలకు తిరిగి వెళ్లండి

పటాన్చెరు గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో జాతీయ ఫార్మకాలజీ దినోత్సవాన్ని నిర్వహించారు. సీఎస్ఐఆర్-ఐఐసీటీ శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణమూర్తి శ్రీనివాసన్ ముఖ్య అతిథిగా హాజరై ఔషధ ఆవిష్కరణలో ఫార్మకాలజీ ప్రాధాన్యతను వివరించారు.
ఈ-పోస్టర్ పోటీల్లో 120కిపైగా పోస్టర్లు రాగా, విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

