వార్తలకు తిరిగి వెళ్లండి

మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి జగ్గారావు సూచించారు.
ఈపూరు మండలం ఎ.ముప్పాళ్లలో బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రస్తుత పంటల సాగు పరిస్థితులను పరిశీలించి పలు సూచనలు చేశారు.
Comments
Loading comments...

