Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'ప్రశస్త్' పోర్టల్‌పై హెచ్‌ఎంలు, టీచర్లు అవగాహన పొందాలి: డీఈఓ

Follow Udayam on Google
dasari naveen kumar Aug 08, 2026 2:48 PM వికారాబాద్General
'ప్రశస్త్' పోర్టల్‌పై హెచ్‌ఎంలు, టీచర్లు అవగాహన పొందాలి: డీఈఓ - Udayam
విద్యార్థుల్లోని ప్రత్యేక అవసరాలను గుర్తించే 'ప్రశస్త్' పోర్టల్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని వికారాబాద్ డీఈఓ అబ్దుల్ ఘని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. హెచ్‌ఎంలు యూడీఐఎస్ఈ కోడ్, మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి ప్రతి తరగతికి ఒక టీచర్‌ను కేటాయించాలని తెలిపారు. కేటాయించిన ఉపాధ్యాయులు ఆగష్టు 13లోపు పోర్టల్‌లోని వీడియోలు వీక్షించి ప్రత్యేక విద్యార్థులపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...