వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం రైల్వే స్టేషన్ ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో హిందూపురం ASP మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు
భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైల్లో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న, ఒరిస్సాకు చెందిన ఒకరిని అదుపులోకి తీసుకొని 100 గ్రాముల గంజాయి 7ప్యాకెట్లను ఒక సూట్ కేస్ ను స్వాధీనం చేస్తున్నట్లు ASP మహేష్ తెలిపారు...
Comments
Loading comments...

