వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబైలో నకిలీ పీఎంఓ ఐడీతో అరెస్టైన రోహన్ పారిఖ్.. కాబోయే భార్య కుటుంబాన్ని ఆకట్టుకునేందుకు తాను ప్రభావశీల అధికారినని నమ్మించాలనుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఏఐతో నకిలీ ఐడీ తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
మోదీ కార్యక్రమానికి ముందు వీఐపీ మార్గాన్ని పరిశీలించిన పారిఖ్.. తన ప్రభావాన్ని చూపేందుకు ప్రయత్నించాడు. అతడి బాడీగార్డ్, డ్రైవర్ అరెస్టయ్యారు. మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.
Comments
Loading comments...

