వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మాపురం గ్రామానికి చెందిన సికింద్రాబాద్ అదనపు డీసీపీ జోగుల నరసయ్య ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి పోలీస్ అవార్డు అందుకున్న సందర్భంగా గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. మారుమూల ప్రాంతం నుంచి ఉన్నతస్థాయికి ఎదిగి అవార్డు అందుకోవడం గ్రామానికి గర్వకారణమని కొనియాడారు.
నరసయ్యకు గ్రామ పెద్దలు, యువకులు, ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

