Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రొటోకాల్‌ వివాదం.. కార్యక్రమం నుంచి వెళ్లిపోయిన దానం నాగేందర్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 2:22 PM హైదరాబాద్General
ప్రొటోకాల్‌ వివాదం.. కార్యక్రమం నుంచి వెళ్లిపోయిన దానం నాగేందర్‌ - Udayam
తాను రాకముందే గృహలక్ష్మి లక్కీ డ్రా ప్రారంభించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. బంజారాహిల్స్‌లోని కొమరం భీమ్‌ ఆదివాసీ భవన్‌లో ఈ ఘటన జరిగింది. తాను వచ్చే వరకు ఆగకుండా డ్రా ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించిన దానం నాగేందర్‌.. ప్రొటోకాల్‌ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...