Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మహంకాళి ఆలయం వద్ద జోగినుల నిరసన

Follow Udayam Digital on Google
అశ్విని దేవి Aug 03, 2026 12:42 PM హైదరాబాద్తెలంగాణ
సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద జోగినులు పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. అమ్మవారి దర్శన సమయంలో పోలీసులు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా జోగినులు ఆందోళనకు దిగినట్లు తెలిపారు. ఘటనపై సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది.

Comments

G
Loading comments...