వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని సంజీవిని జెనరిక్ మెడికల్ షాపు నిర్వహణపై ఆరోపణలు చేస్తూ మైనారిటీ నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.
షేక్ షంషీర్తో ఉన్న ఒప్పందాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి నోటీసులు లేకుండా షాపులోకి ప్రవేశించి మందులు తరలించారని ఆరోపిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు.
Comments
Loading comments...

