Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాకవరపాలెంలో రూ.50 వేల కోట్ల స్టీల్‌ పరిశ్రమకు ప్రతిపాదన

Follow Udayam Digital on Google
రమేష్ బాబు Jul 30, 2026 8:15 AM అనకాపల్లి ఆంధ్రప్రదేశ్
మాకవరపాలెంలో రూ.50 వేల కోట్ల స్టీల్‌ పరిశ్రమకు ప్రతిపాదన - Udayam Digital
మాకవరపాలెంలో రూ.50 వేల కోట్లతో స్టీల్‌ పరిశ్రమ ఏర్పాటుకు జపాన్‌కు చెందిన కంపెనీ ఆసక్తి చూపుతోంది. ఇందుకోసం సుమారు 1,000 ఎకరాల భూమిని పరిశీలించగా, అధికారులు ల్యాండ్‌ బ్యాంక్‌లోని భూములను చూపించారు. పరిశ్రమకు అవసరమైన నీరు, విద్యుత్‌, రహదారి సదుపాయాలపై అధికారులు సమీక్షించారు. ఇప్పటికే పలు పరిశ్రమలకు భూములు కేటాయించిన ఈ ప్రాంతంలో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...