వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో 48 మందికి గ్రేడ్-3, ఇద్దరికి గ్రేడ్-2, ఒకరికి గ్రేడ్-1 ఈవోలుగా ఉద్యోగోన్నతి ఉత్తర్వులను మంత్రి కొండా సురేఖ అందజేశారు.
అర్హులైన 15 మంది అర్చకులు, వారి కుటుంబాలకు సంక్షేమ నిధి బెనిఫిట్స్ పంపిణీ చేశారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, అర్చకుల సంక్షేమం, దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు.
Comments
Loading comments...
