Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ రిజర్వేషన్‌పై ఉత్కంఠ

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 1:39 PM కడపGeneral
ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ రిజర్వేషన్‌పై ఉత్కంఠ - Udayam
ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్‌ రిజర్వేషన్‌పై రాజకీయ వర్గాలు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఈసారి డైరెక్ట్‌ ఎలక్షన్స్‌ జరగనున్న నేపథ్యంలో రిజర్వేషన్‌ రోస్టర్‌ లెక్కలు పరిశీలిస్తున్నారు. 1987లో వెంకటసుబ్బన్న (బీసీ), 1995లో కామిశెట్టి సుబ్బారావు (ఓసీ), 2000లో పాణ్యం సావిత్రి (బీసీ-మహిళ) ఛైర్మన్లుగా ఎన్నికయ్యారు. ఈసారి ఓసీ-మహిళ లేదా బీసీ-మహిళ రిజర్వేషన్‌ రావచ్చని చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...