వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ మండలం యశ్వంతపూర్ బైపాస్ వద్ద ప్రధాన రహదారిపై గుంతలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మలుపుల వద్ద గుంతలు ఉండటంతో ప్రమాదాల ముప్పు ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రహదారి మరమ్మతులపై సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుంతలను వెంటనే పూడ్చి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Comments
Loading comments...

