వార్తలకు తిరిగి వెళ్లండి

చందుర్తి మండలం లింగంపేట గ్రామం వద్ద శనివారం రాత్రి కారు ప్రమాదం చోటుచేసుకుంది.ఒక్కరు స్పాట్ లోనే మృతి చెందగా , మరో ముగ్గురు చికిత్స పొందుతూ మృతి చెందారు
దీంతో ఎస్పీ మహేష్ బి.గీతే సోమవారం వేములవాడ ఏరియా ఆసుపత్రి మార్చార్జీలో ఉన్న మృతదేహాలను పరిశీలించి , బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. జిల్లాలో ఇదే పెద్ద ప్రమాదమని చెప్పారు.ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు
Comments
Loading comments...

