Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
ramesh kondur Sep 13, 2026 2:10 PM నిజామాబాద్General
ప్రజలకు వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే - Udayam
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నియోజకవర్గం ప్రజలకు వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు ఒక ప్రకటనలో తెలిపారు . ప్రజలు పండగను సంతోషముగా జరుపుకోవాలని విఘ్నాలు తొలగి పాడి పంటలతో చల్లంగా చూడాలని భగవంతుడిని వేడుకున్నారు .

Comments

G
Loading comments...