Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సంతృప్తి పనితీరుకు కొలమానం

Follow Udayam on Google
K Anuradha Aug 20, 2026 2:32 PM శ్రీకాకుళంGeneral
ప్రజల సంతృప్తి పనితీరుకు కొలమానం - Udayam
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సానుకూల దృక్పథంతో పనిచేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. జిల్లాలో 85,767 ఫిర్యాదుల్లో 82,661 పరిష్కరించామని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారంతో పాటు ప్రజల సంతృప్తి పెరగడమే లక్ష్యమన్నారు. తాగునీటి నమూనాలు 100 % సురక్షితంగా ఉన్నాయని, ఈ వారంలో మలేరియా కేసులు నమోదు కాలేదన్నారు. సమర్థవంతంగాపనిచేసి మెరుగైన ఫలితాలు సాధించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...