Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సమస్యల పరిష్కారానికి అదికారులు కృషి చేయాలి - MLA

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 11, 2026 1:16 PM విజయనగరంGeneral
ప్రజల సమస్యల పరిష్కారానికి అదికారులు కృషి చేయాలి - MLA - Udayam
విజయనగరం జిల్లా చీపురుపల్లి MLA కిమిడి కళా వెంకటరావు శుక్రవారం తన క్యాంపు కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన 48 మంది ఆర్జీదారుల నుంచి వినతిపత్రాను ఆయన స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సత్వర పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...