Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సౌకర్యార్థం వార్డు నెం.29 NTR చౌరస్తా వద్ద బస్ షెల్టర్ ప్రారంభం

Follow Udayam on Google
ప్రజల సౌకర్యార్థం వార్డు నెం.29 NTR చౌరస్తా వద్ద బస్ షెల్టర్ ప్రారంభం - Udayam
వికారాబాద్ పట్టణంలోని వార్డు నెంబర్ 29 ప్రాంగణంలో గల ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ ను వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి తో పాటు ఇతర కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు కౌన్సిలర్లు కాపు శశిరేఖ-మధుకర్ తో పాటు ఇతర కౌన్సిలర్లు హీరేకర్ రాకేష్, దుర్గం మల్లికార్జున్ గౌడ్ మున్నూరు పుష్పలత-శ్రీకాంత్ కాకి విజయలక్ష్మి పాల్గొన్నారు

Comments

G
Loading comments...