Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణిలో నాలుగు దరఖాస్తుల స్వీకరణ

Follow Udayam on Google
p.g.murthy Aug 31, 2026 2:57 PM మంచిర్యాలGeneral
ప్రజావాణిలో నాలుగు దరఖాస్తుల స్వీకరణ - Udayam
జన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై నాలుగు దరఖాస్తులను స్వీకరించామని స్థానిక ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి పలు గ్రామాలనుండి ప్రజలు తరలివచ్చి అధికారులకు దరఖాస్తులు ఇచ్చారు. ఈ సందర్భంగా పోలీస్, విద్యుత్, పెన్షన్, తదితర విభాగాల నుండి ఒక్కో దరఖాస్తులను స్వీకరించామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఉన్నారు.

Comments

G
Loading comments...