వార్తలకు తిరిగి వెళ్లండి

నిమ్మాడలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
నూతన పింఛన్లు, కాలనీలు మంజూరు చేయాలని పలువురు అర్జీలు సమర్పించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలని మంత్రి ఫోన్లో సంబంధిత అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

