వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్మించడమే కామ్రేడ్ సీతారాం ఏచూరికి ఘన నివాళి అని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్. అమ్మన్నాయుడు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పొందూరు చందర్రావు అన్నారు. ఏచూరి సంతాప సభ నిర్వహించారు.
కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ ప్రజలపై భారాలు మోపుతున్న కేంద్ర విధానాలను వారు విమర్శించారు.
Comments
Loading comments...

