వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా కలెక్టరేట్లోని పీజీ ఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ప్రజల సమస్యలను విని, వాటిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Loading comments...

