Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలే రచయితల ప్రధాన అంశాలు

Follow Udayam on Google
K Anuradha Aug 30, 2026 6:07 PM శ్రీకాకుళంGeneral
ప్రజా సమస్యలే రచయితల ప్రధాన అంశాలు - Udayam
సామాజిక అంశాలనే రచయితలు తమ అస్త్రాలుగా మలుచుకోవాలని వక్తలు ఆదివారం పిలుపునిచ్చారు. హరిపురం జంక్షన్‌లో ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో పేడాడ కృష్ణారావు రచించిన ‘ఈ అడుగులు ఏ ప్రస్థానానికి’ వ్యాస సంపుటి పరిచయ సభ జరిగింది. చింతాడ కృష్ణారావు మాట్లాడుతూ పుస్తకం విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉపయోగకరమన్నారు. సమాజంలోని అసమతుల్యతలపై వ్యాసాలు రాశానని రచయిత తెలిపారు.

Comments

G
Loading comments...