Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 8దరఖాస్తులు

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Aug 31, 2026 4:54 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 8దరఖాస్తులు - Udayam
ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజల నుంచి 8 దరఖాస్తులు వచ్చినట్లు ఆర్డీఓ రాంభూపాల్ రెడ్డి తెలిపారు. విభాగాల వారీగా పరిశీలిస్తే రెవెన్యూ శాఖకు సంబంధించి 4 దరఖాస్తులు, సర్వే, సెటిల్‌మెంట్ & ల్యాండ్ రికార్డ్స్ శాఖకు 2 దరఖాస్తులు, ఇతర శాఖలకు సంబంధించి 2 దరఖాస్తులు అందాయి.

Comments

G
Loading comments...