Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించిన జిల్లా ఎస్పీ

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 10, 2026 8:11 PM విజయనగరంGeneral
ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించిన జిల్లా ఎస్పీ - Udayam
ఫిర్యాదుదారులకు న్యాయం చేసేందుకు చట్టపరిధిలో చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఎఆర్.దామోదర్ అన్నారు.సోమవారం ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి,వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించిన ఆయన సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...