Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పై పోలీసులకు ఫిర్యాదు

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 01, 2026 10:06 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ప్రజా సమస్యల పై పోలీసులకు ఫిర్యాదు - Udayam
తుర్కపల్లి ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా రూరల్‌ సెక్రటరీ హైమారెడ్డి పోలీసు అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రజలకు భద్రతా ఇబ్బందులు కలగకుండా సమస్యల పై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.

Comments

G
Loading comments...