Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 17, 2026 8:52 PM రాజన్న సిరిసిల్లGeneral
ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించి ప్రజా పాలన ప్రాధాన్యతను వివరించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు

Comments

G
Loading comments...