Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా దర్బార్ నిర్వహించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు

Follow Udayam on Google
addagalla suresh Sep 04, 2026 4:41 PM కోనసీమGeneral
ప్రజా దర్బార్ నిర్వహించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు - Udayam
ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ... ఈరోజు రావులపాలెం మండలం దేవరపల్లి మట్లదొడ్డిలో 'ప్రజాదర్బార్' నిర్వహించి, నేరుగా ప్రజల వద్దకే వెళ్లి 39 వినతులు స్వీకరించాను. వీటిలో పలు సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించగా, మిగిలిన వాటిని కూడా సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు

Comments

G
Loading comments...