వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల పరిసరాలుపరిశుభ్రంగా ఉండాలని స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదేశించారు. మంగళవారం నవాబుపేట మండలం కారుకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా మాట్లాడి మౌలిక వసతులు భోజనం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
Comments
Loading comments...

