Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 4:07 PM కామరెడ్డిGeneral
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి - Udayam
పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బిక్కనూర్ మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ చెప్పారు. శుక్రవారం మండలంలోని కాచాపూర్ గ్రామంలో ఫ్రైడే- డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో పర్యటించి ప్రజలకు పలు సలహాలు సూచనలు చేశారు. తాగునీరు కలుషితం కాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సవిత, ఏపీవో రాజ్ కిరణ్ రెడ్డి గ్రామ సర్పంచ్ జ్యోతి ఉన్నారు.

Comments

G
Loading comments...