వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణాన్ని పరిశుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నంద్యాలలో ‘స్వచ్ఛతా హి సేవ’ కార్యక్రమాన్ని మంత్రి ఎన్.ఎండీ.ఫరూక్ ప్రారంభించారు.
చెరువు కట్టపై స్వయంగా పరిసరాలను శుభ్రం చేసిన ఆయన.. రాష్ట్ర అభివృద్ధిలో యువత చైతన్యంతో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

