వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలకు వ్యర్థాల సేకరణ బ్యాగులను పంపిణీ చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

