వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీ నామినేటెడ్ పదవుల్లో ఎస్సీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని నిర్మల్ జిల్లా ఎస్సీ నాయకులు కోరారు. ఈ మేరకు టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణకు వినతిపత్రం సమర్పించారు.
ఇటీవలి పదవుల్లో తగిన ప్రాతినిధ్యం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మండల, జిల్లా స్థాయిల్లోనూ అవకాశం కల్పించాలని కోరగా.. గణేశ్, సమత సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

