Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగిలో స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 15, 2026 10:59 AM వికారాబాద్General
పరిగిలో స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు - Udayam
పరిగి పట్టణ కేంద్రంలోని బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జ్ మారుతి కిరణ్ బూనేటి నివాసంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ దేశాభివృద్ధికి పాటుపడాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు దోమ రమేష్ కుమార్, నస్కల్ వెంకటయ్య, అజయ్ గుప్తా, అనిల్ కుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...