వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు లో ప్రజల చీకటి కష్టాలు తొలగిపోయాయి. వార్డు పరిధిలోని అనంత్ రెడ్డి నగర్ కాలనీ, నిజాం కాలనీలలో మున్సిపల్ కౌన్సిలర్ సరిత ఆంజనేయులు ప్రత్యేక చొరవతో నూతన వీధిలైట్లను ఏర్పాటు చేశారు.
గత కొంతకాలంగా ఈ కాలనీల్లో వీధిదీపాలు లేకపోవడంతో స్థానికులు, ముఖ్యంగా మహిళలు, రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ సమస్యను గుర్తించిన కౌన్సిలర్ సరిత ఆంజనేయులు పరిష్కరించారు.
Comments
Loading comments...

