వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. ఆసుపత్రికి వచ్చే రోగులకు, ముఖ్యంగా గర్భిణులకు సకాలంలో వైద్యం అందడం లేదు.
శుక్రవారం ఉదయం సమయం 10:44 అవుతున్నా డ్యూటీకి రావాల్సిన గైనకాలజిస్ట్ స్త్రీల ప్రసూతి వైద్యురాలు ఇంకా రాకపోవడంతో ఆసుపత్రి ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత, ఆందోళన నెలకొంది.
Comments
Loading comments...

